రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. గత అసెంబ్లీ పోల్స్ ఓటమిని తిప్పికొట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్న రాజస్థాన్ లో బీజేపీ ప్రస్తుతం 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది . రాజస్తాన్ లో ఏప్రిల్ 29 మరియు మే 6 న ఎన్నికల పోలింగ్ జరిగింది. జాతీయ ఎన్నికలలో రెండు దశల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eq9pvG
రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యం
Related Posts:
అందరి దృష్టి జనసేన వైపే..! ఏపి రాజకీయాల్లో ట్రంప్ కార్డ్ కానున్న పవన్..!!హైదరాబాద్ : ఏపీ రాజకీయాలు మళ్లి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. పటిష్టంగా ఉన్న అదికార టీడిపి, బలంగా ఉన్న ప్రతిపక్ష వైసీపి… Read More
కాంగ్రెస్ పెద్దలకు \"బుల్లెట్\" దెబ్బ..! కేసీఆర్ ఎఫెక్టా?హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇంటెలిజెన్స్ షాకిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల వ్యవహారంలో జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎలక… Read More
పల్లె పిలుస్తోంది..! పట్నం కదులుతోంది..!! రవాణ వ్యవస్థ రెడీ అంటోంది..!!!హైదరాబాద్/ అమరావతి : నగరం ఇప్పుడు యాంత్రిక జీవనానికి మారుపేరు. దైనందిన కార్యక్రమాలతో విసుగెత్తిన పట్టణ జీవి అప్పుడప్పుడు కాస్త ఉపశమనం కోర… Read More
జగన్ను అలా కలిశానే తప్ప!: పవన్ కళ్యాణ్తో అలీ సుదీర్ఘ భేటీ, వీడని సస్పెన్స్అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ ఆదివారం భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు వారి భేటీ జరిగింది. నటుడు అలీ జనసేన… Read More
'ఈ దెబ్బకు చంద్రబాబుకు మళ్లీ అదే భవిష్యత్తు, వచ్చే ఎన్నికల్లో రెండే సీట్లు'అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహిళా కార్యకర్తల పట్ల ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చం… Read More
0 comments:
Post a Comment