రాజస్థాన్ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. గత అసెంబ్లీ పోల్స్ ఓటమిని తిప్పికొట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్న రాజస్థాన్ లో బీజేపీ ప్రస్తుతం 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది . రాజస్తాన్ లో ఏప్రిల్ 29 మరియు మే 6 న ఎన్నికల పోలింగ్ జరిగింది. జాతీయ ఎన్నికలలో రెండు దశల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Eq9pvG
రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యం
Related Posts:
లీడరైనా సరే.. గుండాయిజం చేస్తే ఉక్కుపాదమే.. రామగుండంలో పీడీ యాక్ట్గోదావరిఖని : లీడర్ల ముసుగులో కొందరు రెచ్చిపోతున్నారు. గుండాయిజానికి పాల్పడుతూ అమాయకులను బెదిరిస్తున్నారు. ఆ క్రమంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో గొడవలకు… Read More
130 సంవత్సరాల కాంగ్రెస్కు గాంధీ కుటుంభమే శరణ్యమా...? అధ్యక్షురాలిగా సోనియా గాంధీ..?కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా మరోసారి సోనియా గాంధీ పగ్గాలు చేపడతారా... ఇందుకు సంబంధించి తాజాగా సోనియా గాంధీ పేరు పార్టీ వర్గాల్లో రావడంతో చర్చనీయంశం… Read More
టిక్ టాక్ సరదా మరో ప్రాణం తీసిందిగా.. మేడ్చల్ జిల్లాలో విషాదంమేడ్చల్ : సెల్ఫీలు, వీడియోలు ప్రాణాలు తీస్తున్నాయి. సరదా కోసమంటూ చేసే ప్రయత్నాలు నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. నిత్యం ఏదో చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస… Read More
కేసీఆర్ సామాజిక ఇంజినీర్ అట.. భాష్యం చెప్పిన మంత్రి..!!హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఇంజినీర్లది కీ రోల్ అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం… Read More
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమాన్ని మరిచిన ఆ పార్టీలు.. జగదీశ్ ఫైర్నల్గొండ : ఉమ్మడి పాలనలో తెలంగాణ వివక్షకు గురైందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. కానీ … Read More
0 comments:
Post a Comment