అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రుల్లో మెజారిటీ సభ్యులు వెనుకంజలో ఉన్నారు. చంద్రబాబు సహా.. దాదాపు మంత్రులందరిపైనా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శించారు. తొలి రెండు రౌండ్లలోనూ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థుల ఆధిక్యత కొనసాగింది. అనంతపురం జిల్లా రాప్తాడులో మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X4G69q
మంత్రుల మాటేంటీ? మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ముందంజ
Related Posts:
మోడీకి మతి తప్పింది..! ట్రీట్మెంట్ చేయించండన్న చత్తీస్గఢ్ సీఎం..రాయ్పూర్ : మాజీ ప్రధాని, దివంగత రాజీవ్గాంధీపై పీఎం నరేంద్రమోడీ చేసిన విమర్శలు దుమారం రేపుతున్నాయి. ప్రధాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్… Read More
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుః 25 శాతమైనా: ప్రతిపక్షాలుః కుదరదన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై నెలకొన్న వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెర దించింది. 50 శాతం మేర వీవీప… Read More
సీజేపై కమిటీ రిపోర్టును ఎందుకు బహిర్గతం చేయరు..? ఇందిరా జైసింగ్ కేసులో ఏంజరిగింది..?ఢిల్లీ: సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజం లేదంటూ అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన స… Read More
ఇక నెలంతా 'రోజా' పరిమళాలే..! నేటి నుంచే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..!!హైదరాబాద్: ముస్లింలకు పవిత్రమైన పండుగ రంజాన్. ఆకాశంలో నెలవంక సోమవారం రాత్రి కనిపించడంతో మంగళవారం రంజాన్ నెల ప్రారంభమైంది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం … Read More
ఆస్ట్రేలియా ప్రధానికి చేదు అనుభవం.. గుడ్డుతో దాడి చేసిన మహిళ (వీడియో)కాన్బెర్రా : ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కొందరితో మాట్లాడుతున్న సమయంలో వెనుక వైపు నుంచ… Read More
0 comments:
Post a Comment