ఢిల్లీ: ముజాఫర్పూర్ బాలికల వసతి గృహంలో జరిగిన లైంగిక వేధింపుల కేసులో సీబీఐ సంచలన విషయాలను బయటపెట్టింది. కనిపించకుండా పోయిన 11 మంది బాలికలను హత్యకు గురై ఉంటారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఈ కేసులో భారీ ట్విస్టు చోటుచేసుకుంది. ఈ 11 మంది బాలికలను ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్ చేసిఉంటాడన్న అనుమానం వ్యక్తం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZT0rjQ
ఆ 11 మంది బాలికలను ఆ దుర్మార్గుడే హత్యచేసి ఉంటాడు: సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
Related Posts:
రామమందిర నిర్మాణం చేయండి... జూన్ 15న శివసేన ఎంపీల అయోధ్య సందర్శన2019 ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని నమోదు చేసుకున్న బీజేపీ ప్రభుత్వంపై మరోసారీ రామాలయ నిర్మాణంపై మరోసారి ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మిత్రపక్ష పార్టీ… Read More
ఉత్తమ్ రాజీనామా, కానీ ఆ ప్రచారం నిజం కాదుహైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు. ఇటీవల నల్గొండ నుంచి ఎంపీగా గెలవడంతో రిజైన్ చేశారు. ఈ మేరకు అ… Read More
మరక మంచిది కాదు..! కడిగేసుకుని పునీతులయ్యేందుకు కసరత్తు చేస్తున్న మోదీ, అమీత్ షా..!!ఢిల్లీ/హైదరాబాద్ : అంచనాలకు మించి..ఊహలకు ఏ మాత్రం అందని రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు మోడీషాలు. గెలుపు క్రెడిట… Read More
లైంగిక దాడి నిందితుడుతో సాక్షి మహారాజ్ ములాఖత్సీతాపూర్ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడమో ఏమో కానీ ఆ పార్టీ నేతల చేష్టలు అధినేతలకు విసుగు తెప్పిస్తున్నాయి. నిన్ననే గిరిరాజ్ సింగ్… Read More
భూమన రాజకీయ సన్యాసం: మంత్రి పదవి రాదని తేలిపోయిందా: అంత చిన్న విషయం కాదు..!వైసీపీ సీనియర్ నేత..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక తాను పోటీ చేయనని ప్రకటించారు. … Read More
0 comments:
Post a Comment