రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న ఇంటర్, నిన్న పదో తరగతి విద్యార్థులు, ఇప్పుడు బీటెక్ విద్యార్థులు సైతం బలవన్మరణాల బాట పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్ర ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZkpWv
ఫస్ట్ సెమిస్టర్ లో ఫెయిల్ అయ్యాడని సూసైడ్ చేసుకున్న బీటెక్ విద్యార్ధి .. సూసైడ్ నోట్ లో ఏం రాశాడంటే
Related Posts:
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణమహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్న… Read More
బీజేపీ ఐటీ యోధుడు! 1114 వాట్సప్ గ్రూపులకు అడ్మిన్!రాజకీయపార్టీలు ప్రచారానికి టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇ… Read More
0001 కోసం ఫైటింగ్.. 10 లక్షలు పలికిన 9999ఖైరతాబాద్ : కారుకు తగ్గ నెంబరుండాలే. లక్షలు పెట్టి కొన్న కారుకు నార్మల్ నెంబర్ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే మరికొన్ని లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్ల… Read More
విజయశాంతి సంచలనం ..రెవెన్యూ శాఖ ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోటరహస్యం త్వరలోనే ఆవిష్కృతంతెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . రెవిన్యూ శాఖను ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోట రహస్యం త్వరలోనే బద్… Read More
ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు పై చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ. 2014 గుర్తు తెచ్చుకోండంటున్న బాబు. !ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని పై చర్చ మొదలైంది. వైసిపి అధినేత తమది లాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పుకొచ్చారు. టిడి… Read More
0 comments:
Post a Comment