రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొన్న ఇంటర్, నిన్న పదో తరగతి విద్యార్థులు, ఇప్పుడు బీటెక్ విద్యార్థులు సైతం బలవన్మరణాల బాట పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్ర ప్రజలకు ఆందోళన కలిగిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్లో పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన బీటెక్ విద్యార్థి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UZkpWv
Saturday, May 4, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment