న్యూఢిల్లీః కేంద్రీయ మాధ్యమిక విద్య మండలి (సీబీఎస్ఈ) నిర్వహించిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఆదివారం ఉదయం వెల్లడవుతాయంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడతాయా? అంటూ అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్న వేళ.. సంబంధిత అధికారుల నుంచి వెలువడిన ఓ ప్రకటన వారిని నిరుత్సాహానికి గురి చేసింది. సీబీఎస్ఈ ఫలితాలు వెల్లడవుతాయంటూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JeilHS
సీబీఎస్ఈ 10th ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
Related Posts:
శ్రీ వికారి నామ 2019 - 20 సంవత్సర వార్షిక గోచార గ్రహ రాశిఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కావలి నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావలి ది ప్రత్యేక స్థానం. 2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇక్కడి రాజకీయ సమీ కరణాల్లో మార్పు వచ్చింది. … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శ్రీశైలం నియోజకవర్గం గురించి తెలుసుకోండిగతంలో ఆత్మకూరు నియోజకవర్గం 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఏర్పా టు అయింది. ఏరాసు - బుడ్డా కుటుంబాలే ఈ ప్… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఆళ్ళగడ్డ నియోజకవర్గం గురించి తెలుసుకోండివర్గ రాజకీయాలు..వారసత్వంగా వస్తున్న రాజకీయ అగాధాల తో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికలు ప్రతీ సారి ఉత్కం ఠను రేపుతాయి. ఈ నియోజకవర్గంలో తొల… Read More
జేడీఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం,సంచలన వ్యాఖ్యలు చేసిన కర్నాటక సీఎంబెంగళూరు : కర్నాటక సీఎం కుమారస్వామి, భాగస్వామ్యపక్షం కాంగ్రెస్పై సంచలన వ్యాఖ్యలుచేశారు. తన కొడుకును ఓడించేందుకు కాంగ్రెస్ పద్మవ్యూహం పన్నిందని ఆరోపిం… Read More
0 comments:
Post a Comment