అమరావతి: తొలి రౌండ్ నుంచి ప్రతి రౌడ్ లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికారులు తొలి రౌండ్ కౌంటింగ్ ను పూర్తి చేయగా, టీడీపీ పార్టీతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో సాగుతోంది. వైసీపీ నుంచి మైదుకూరులో ఎస్ రఘురామిరెడ్డి, నెల్లూరు టౌన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EsaxPD
వైసీపి@100..! స్పష్టమైన ఆదిక్యం దిశగా జగన్..!!
Related Posts:
అందరి ఓట్లు అడిగాడు, తన ఓటు వేసుకోవడం మరిచాడు: ఆగమైన 'ఆగంరెడ్డి'హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోను టీఆర్ఎస్ హవా కనిపించింది. ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారు. 59 శాతం గెలుపు … Read More
2014లో ఎలా రిగ్గింగ్ చేశారంటే, గోపినాథ్ముండే మృతికి లింక్: లండన్ సైబర్ ఎక్స్పర్ట్ సంచలనం, ఈసీ ఆగ్రహంలండన్/న్యూఢిల్లీ: లండన్కు చెందిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా 2014 సార్వత్రిక ఎన్నికల పైన సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం లండన్లో ఏర్పాటు చేసిన మీడియా స… Read More
మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే: విడాకుల తర్వాత కూడా జెఫ్ బెజోస్ ఆస్తుల విలువ చూస్తే దిమ్మ తిరుగుతుందిఅమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తన ఆస్తిలో సగభాగం భార్యకు భరణం కింద ఇవ్వాల్సి ఉంది. దీనిపై ఇప… Read More
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు : ఈడబ్ల్యూఎస్ కోటా లో సగం : అమలు సాధ్యాసాధ్యాల పై కసరత్తు..!ఏపి మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్)లకు ఇచ్చే 10 శాతం కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. అందులోని… Read More
25న టిడిపిలో రాధా : జనసేన లో చేరాలన్న అభిమానులు : జగన్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారు ..!వైసిపికి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఈ నెల 25న టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలతో జరిగిన చర్చ లల్లో నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్ర… Read More
0 comments:
Post a Comment