ఢిల్లీ : పొలిటిషియన్ గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు.. రాజకీయ క్షేత్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన గౌతమ్ గంభీర్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. రెండు ఓట్లు కలిగి ఉన్నారన్న వివాదం సద్దుమణగకముందే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GOcwiC
బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్పై ఈసీ గరం.. FIR నమోదు చేయాలంటూ ఆదేశం
Related Posts:
Sonali Phogat: బతికే హక్కు లేదంటూ అధికారిని చెప్పుతో కొట్టారు, ఎందుకంటే..?(వీడియో)ఛండీగఢ్: టిక్టాక్ స్టార్, భారతీయ జనతా పార్టీ నేత సోనాలీ ఫోగట్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. హర్యానాలోని హిసార్లో ఓ ప్రభుత్వ అధికారిపై ఆమె చేయి చేసుకున్… Read More
హైదరాబాద్లో 159 కంటైన్మెంట్ జోన్లు.. ఇదిగో పూర్తి జాబితా...తెలంగాణలో ఇప్పటివరకూ 3147 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. అందులో అత్యధికంగా హైదరాబాద్లోనే 1828 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధి… Read More
ఏపీలో ఇకపై 6‘ఆర్’లు పక్కాగా అమలు.. సీఎం జగన్ వినూత్న యత్నం.. దేశంలోనే తొలిసారి..లక్షల మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగం.. విపరీతమైన కాలుష్యాన్ని వెదజల్లుతూ అదే ప్రజలను బలిపెడుతోందనే ఆరోపణలు మనం తరచూ వింటుంటాం. ఇటీవల విశాఖపట్న… Read More
కొత్త గైడ్ లైన్స్.. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇవి పాటించాల్సిందే..కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ప్రతీ సచివాలయ ఉద్యోగి తప్పని… Read More
Coronavirus: దక్షిణ భారతదేశంలో కరోనా లేని ఏకైక జిల్లా, తమిళ తంబీలతో టెన్షన్, వీరప్పన్ అడ్డా !బెంగళూరు/ చెన్నై/ చామరాజనగర: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి తాండవం చేస్తోంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోయినట్లు దేశంలో రోజురోజుకు కరోనా ప… Read More
0 comments:
Post a Comment