ఢిల్లీ : పొలిటిషియన్ గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు.. రాజకీయ క్షేత్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన గౌతమ్ గంభీర్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. రెండు ఓట్లు కలిగి ఉన్నారన్న వివాదం సద్దుమణగకముందే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GOcwiC
Sunday, April 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment