ఢిల్లీ : పొలిటిషియన్ గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు.. రాజకీయ క్షేత్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన గౌతమ్ గంభీర్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. రెండు ఓట్లు కలిగి ఉన్నారన్న వివాదం సద్దుమణగకముందే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GOcwiC
బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్పై ఈసీ గరం.. FIR నమోదు చేయాలంటూ ఆదేశం
Related Posts:
ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం తక్కువే .. కారణమిదీ ?హైదరాబాద్ : ఏ ఎన్నికల్లోనైనా గెలువాలంటే ప్రచారం తప్పనిసరి. అయితే క్యాంపెయిన్ తీరు మారుతోంది. గతంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కీ రోల్ పోషిస్తే .. ఇప… Read More
రేషన్ అక్రమాలకు చెక్ ..అక్రమార్కుల భరతం పట్టేందుకు వాట్సాప్.. టీ రేషన్ యాప్రేషన్ అక్రమాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపైన కంట్రోల్ రూమ్ ఫిర్యాదులు చేసేందుకు వాట్సాప్ నెం… Read More
పొట్లూరి..తోట..మాగుంట..రాజా రవీంద్ర : నేడు వైసిపి లో కీలక చేరికలు : ఈ రోజే తొలి జాబితా..!ఎన్నికల వేళ..వైసిపి అధికారిక తొలి జాబితా ఈ రోజు ఉదయం 10.20 గంటలకు విడదుల కానుంది. ఇక, ఈరోజు లోటస్ పాండ్ లో కీలక నేతలు వైసిపి లో చేరనున్నారు… Read More
మాంసాహారంలో 40 బొద్దింకలు..! 15రోజుల పాటు రెస్టారెంట్ బంద్..!!హైదరాబాద్ : ఆకలికి రుచి తెలియదు..! నిద్రకు సుఖమెరగదు అనే సామెత ఊరికనే రాలేదు. ఆకలిగా ఉన్నవాడికి ఏది పెట్టినా ఎలా ఉందని చూడకుండా లాగించేస్త… Read More
మహిళలకే మమత అగ్రతాంబులం .. 41 శాతం టికెట్లు కేటాయించిన దీదీకోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే. రాజకీయ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో .. ప్రజలను ఆకర్షిం… Read More
0 comments:
Post a Comment