హైదరాబాద్ : విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో స్వామివారిని కలిశారు కేసీఆర్. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేకపోయారు. ఈ క్రమంలో శనివారం స్వామివారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికం, రాజకీయాలకు సంబంధించిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XRtLFK
Sunday, April 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment