బెంగళూరు : 16వ లోక్సభలో ఫైర్బ్రాండ్ శత్రుఘ్నసిన్హా అధికార ఎన్డీఏలో విపక్షంలా వ్యవహరించారు. ఆయన కేంద్రమంత్రి పోర్టుపోలియో పోవడంతో .. ధిక్కార స్వరానికి పదునుపెట్టారు. మరికొద్దిరోజుల్లో 16వ లోక్సభ ముగిసి .. 17వ దిగువసభ కొలువుదీరనుంది. అయితే ఈ సందర్భంగా శత్రుఘ్నసిన్హాకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దరిద్రో నారాయణ, గరిబీ హఠావో నినాదాలు ఇంకెన్నాళ్లు : మహబూబాబాద్ సభలో కేసీఆర్ విసుర్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UwZ0ro
కొశ్చన్స్ నో, డిబేట్స్ నో, బిల్స్ నో : ఎంపీ ల్యాడ్స్ నిధులకు ఓకే, ఇది శత్రుఘ్న సిన్హా రికార్డు
Related Posts:
మే 4న ఏపీకి కేంద్ర బృందం రాక- కరోనా పరిష్కారాల సూచన...కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో పరిస్ధితిని తక్కువ సమయంలో అంచనా వేయడంతో పాటు తగిన పరిష్కారాలు సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బ… Read More
Lockdown: ఆపరేషన్ లాక్ డౌన్, 3 వేల మంది విదేశీయులకు గేట్ పాస్, మోదీ ఓకే, విమానాల్లో జంప్ జిలాని !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలు కావడంతో బస్సులు, కార్లు, ఒక ప్రాంతం నుంచి … Read More
కరోనా కలిపింది ఇద్దిరనీ: జగన్కు చెక్ పెట్టాల్సిందే: కమలనాథులతో చంద్రబాబు వ్యూహాత్మకంగా..ఇలా..!నాడు ప్రధాని మోడీ..నేడు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. టీడీపీతో బీజేపీ తెగ తెంపుల తరువాత ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన సంబాషణ ఇప్పుడు ఏప… Read More
కరోనా 'మహా' కష్టాలు..!ఇరుకుగదిలో ఇరుక్కుపోయిన తెలుగు యువకులు..!!అమరావతి/హైదరాబాద్ : కష్టాలు, కన్నీళ్లు చెప్పి రావు అనడానికి కరోనా వైరస్ సృష్టిస్తున్న సంక్షోభమే పెద్ద ఉదాహరణ. కరోన మహమ్మారి వల్ల దేశం మొత్తం ఉన్నట్టుం… Read More
కరోనా: నలుగురు కర్ణాటక మంత్రులు క్వారంటైన్.. నిబంధనలు యధేచ్చగా బేఖాతరు, సమీక్షల పేరుతో..కర్ణాటక నలుగురు మంత్రులు క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. ఇటీవల ఓ వీడియో జర్నలిస్ట్ వారిని కలువడంతో.. క్వారంటైన్లోకి వెళ్లారు. బెంగళూరు సిటీలో జర్నలిస్ట… Read More
0 comments:
Post a Comment