బెంగళూరు : 16వ లోక్సభలో ఫైర్బ్రాండ్ శత్రుఘ్నసిన్హా అధికార ఎన్డీఏలో విపక్షంలా వ్యవహరించారు. ఆయన కేంద్రమంత్రి పోర్టుపోలియో పోవడంతో .. ధిక్కార స్వరానికి పదునుపెట్టారు. మరికొద్దిరోజుల్లో 16వ లోక్సభ ముగిసి .. 17వ దిగువసభ కొలువుదీరనుంది. అయితే ఈ సందర్భంగా శత్రుఘ్నసిన్హాకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దరిద్రో నారాయణ, గరిబీ హఠావో నినాదాలు ఇంకెన్నాళ్లు : మహబూబాబాద్ సభలో కేసీఆర్ విసుర్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UwZ0ro
Friday, April 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment