ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభలో పాల్గొన్నారు. స్థానిక వైసిపి అభ్యర్ది కరుణాకర రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు తో సహా..వైసిపి అధినేత జగన్ పైనా ఆరోపణలు గుప్పించారు. టిడిపి అధికారంలోకి వస్తే లంచాలు..కబ్జాలు పెరిగిపోతాయని హెచ్చరించారు. జగన్ ఆర్యస్యస్ నేతలను కలుస్తున్నారు : నా పైనే నిఘా పెడతారా: చంద్రబాబు ఫైర్..!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K75ysK
Friday, April 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment