Friday, April 5, 2019

ఇక టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు , రాయబారులు అవుతారు ! సంచలన ప్రకటన చేసిన కేసీఆర్

గుణాత్మక మార్పులు రావాలంటే ఎన్డీఏ యోతర పార్టీలు అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న ఆయన కేంద్రంలో బిజేపీ, కాంగ్రెస్ పార్టీయోతర పార్టీలే అధికారం చేజిక్కుంచుకోనుందని ఆయన స్పష్టం చేశారు.రెండు పార్టీలు కలిసిన అధికారం చేజిక్కుంచుకునే అవకాశాలు కూడ లేవని అన్నారు.ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ నుండి ఈసారి గవర్నర్లు, భారత రాయబారులు సైతం అవుతారని అన్నారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KaI06z

Related Posts:

0 comments:

Post a Comment