న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకర్గానికి రేపు జరుగాల్సిన ఎన్నిక రద్దయ్యింది. వెల్లూరులో ఎన్నిక రద్దు చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రతిపాదించింది. ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడటంతో ఈసీ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో వెల్లూరులో రేపు లోక్ సభ ఎన్నిక జరగదని సీఈసీ వర్గాలు స్పష్టంచేశాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PeDRgI
వెల్లూరు ఎన్నిక రద్దు : సీఈసీ సిఫారసుకు రాష్ట్రపతి ఓకే, కోర్టును ఆశ్రయిస్తామన్న డీఎంకే
Related Posts:
40ఏళ్ల చెట్టు నరికివేత: రూ. 62వేల జరిమానా, 8వ తరగతి విద్యార్థి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగంహైదరాబాద్: హరితహారం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలను నాటడం, పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే, కొందరు … Read More
ఇక తెలంగాణలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు: మోడీ, కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకంహైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత… Read More
IOCLలో ఉద్యోగాలు: 10వ తరగతి పాసైతే అప్రెంటిస్ ఉద్యోగాలకు అర్హతలు ఇవే..!ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా346 నాన్ టెక్నిటల్ అప్రెంటిస్ పోస్టులను … Read More
శ్రీ రెడ్డి గుడ్ న్యూస్ రచ్చ: గర్భవతిని కాదురా బాబు.. నెటిజన్కు కౌంటర్ఇటీవల సోషల్ మీడియాలో శ్రీ రెడ్డి యాక్టివ్గా ఉంటున్నారు. ఈ మధ్య గుడ్ న్యూస్ అని చెప్పడంతో రచ్చ రచ్చ అయ్యింది. కొందరు పెళ్లి అనగా/ మరికొందరు గర్భవతి అన… Read More
గుడివాడలో గాన గంధర్వుడు విగ్రహం.!ఈనెల 11 న బాలు విగ్రహావిష్కరణకు ముహూర్తం.!అమరావతి/హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సంగీత ప్రపంచానికి చేసిన సేవకు సరైన గుర్తింపు వస్తున్నట్టు తెలుస్తోంది. ఒకానొక సందర్బంలో బాలు… Read More
0 comments:
Post a Comment