నేను చెప్పింది మీరు రాసుకోండి , నేను చేప్పినవాళ్లు ఖచ్చితంగా గెలుస్తారు , ఇది నా జ్యోతిష్యం అని ఘంటాపథంగా చెప్పాడు కర్ణాటక మంత్రి రేవణ్ణ, తన తండ్రి, తమ్ముడు, తమ్ముడి కొడుకు ముగ్గురు పార్లమెంట్ కు వెళతారని చెప్పారు రేవణ్ణ. కర్ణాటక ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రి రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, తనయుడు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gnu1oJ
తండ్రి, తనయుడు, తమ్ముడి కొడుకు ముగ్గురు గెలుస్తారు రాసుకోండి : కర్ణాటక మంత్రి రేవణ్ణ
Related Posts:
ట్యూషన్ కు వెళ్లిన బాలికను రేప్ చేసిన 15 ఏళ్ల బాలుడు, కలికాలంలో వింత కేసులు !ముంబై: బాలిక మీద అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ ఓ బాలుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అయితే అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడికి 15 … Read More
ఆ ఎద్దు పేడలో ‘బంగారం’: ఇంట్లో కట్టేసి పేడలో వెతికేస్తున్నారు, ఇక అదేపని!చండీగఢ్: ఓ ఎద్దు పేడ కోసం ఓ కుటుంబం ఎదురు చూస్తోంది. ఆ ఎద్దు ఎప్పుడు పేడ వేసినా.. వెంటనే తట్టలో ఎత్తి అందులో ఏమైనా ఉందా? అని వెతుకుతోంది. ఇందుకు ఓ కార… Read More
ఇంట్లో ఇల్లాలు.. సహజీవనంలో ప్రియురాలు : కోర్టు ఝలక్.. కలెక్టర్ ఫసక్..!మణిపూర్: ఒక వ్యక్తి మరో వ్యక్తికి అన్యాయం చేశారంటే న్యాయం కోసం చట్టపరంగా పోరాటం చేస్తారు. ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆ తర్వాత మరో మహిళతో సహజ… Read More
ముగ్గురికి సవాల్గా మారిన ముట్టడి..దడ పుట్టిస్తున్న రేవంత్ రెడ్డి దూకుడు!హైదరాబాద్ : రేవంత్ రెడ్డి.. ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బ్రాండ్ ఉంది. యువతలో మంచి క్రేజ్ ఉంది. విద్యార్ధిలోకంలో మంచి కిక్ ఉంది. రాజకీయ ప్ర… Read More
ఇదేందబ్బా : బల్లిని మించిన స్పీడ్.. స్పైడర్లా దూకుడు.. యువతి రికార్డు బ్రేక్ఇండోనేషియా : సహజంగా గోడమీద బల్లులు పాకుతుంటాయి. ఇక స్పైడర్ మ్యాన్ల గురించి వేరే చెప్పనక్కర్లేదు. గోడ మీద బల్లులు అలా సరసరా పాకుతుంటే వాటి వేగం అంచనా … Read More
0 comments:
Post a Comment