నేను చెప్పింది మీరు రాసుకోండి , నేను చేప్పినవాళ్లు ఖచ్చితంగా గెలుస్తారు , ఇది నా జ్యోతిష్యం అని ఘంటాపథంగా చెప్పాడు కర్ణాటక మంత్రి రేవణ్ణ, తన తండ్రి, తమ్ముడు, తమ్ముడి కొడుకు ముగ్గురు పార్లమెంట్ కు వెళతారని చెప్పారు రేవణ్ణ. కర్ణాటక ముఖ్యమంత్రి సోదరుడు, మంత్రి రేవణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి, తనయుడు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gnu1oJ
తండ్రి, తనయుడు, తమ్ముడి కొడుకు ముగ్గురు గెలుస్తారు రాసుకోండి : కర్ణాటక మంత్రి రేవణ్ణ
Related Posts:
మీకు మెంటల్ రాకూడదంటే వార్తలు చదవద్దు, నేను అదే పని చేస్తా, కేంద్ర మంత్రి షాకింగ్ సలహా !బెంగళూరు: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ హెగ్డే మరోసారి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీ … Read More
ఆర్జీవి వర్సెస్ చంద్రబాబు : లక్ష్మీస్ ఎన్టీఆర్ పై బాబు ఇలా..: ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారువివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఈ ఉదయం టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, చంద్రబాబునాయుడు… Read More
బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్ .. గతంలో నేదురుమల్లి జనార్ధన్ రెడ్డిహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తర్వాత మంత్రివర్గం కొలువుదీరింది. 10 మందితో తన టీంను ఏర్పాటు చేశారు కేసీఆర్. అయితే వారిలో … Read More
అమరావతిని అడ్డుగా పెట్టుకుని అడ్డగోలుగా దోచేశాడు: ఖాళీ జాగాల్లో జెండాఅమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని అడ్డుగా పెట్టుకున్నాడో ఓ మామూలు రెవెన్యూ అధికారి. అమరావతిని కేంద్రంగా చేసుకుని అడ్డగోలుగా దోచేశాడు. రాజధా… Read More
నేడే కొత్త మంత్రి వర్గ భేటీ..! బడ్జెట్ ఆమోదం పై నెలకొన్న సందిగ్దత..!!హైదరాబాద్ : కొత్త మంత్రులతో తొలిసారి ముఖ్యమంత్రి చద్రశేఖర్ రావు భేటీ కాబోతున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం సాయంత్రం మంత్ర… Read More
0 comments:
Post a Comment