Saturday, April 20, 2019

జైల్లో ఉన్నారు.. అభ్యర్థులకు టికెట్లిచ్చారు..! లాలూపై జేడీయూ ఫైట్

ఢిల్లీ : ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై పోరాటానికి సిద్ధమయ్యారు బీహార్ జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్. జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆయన పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఎలా ఇచ్చారనేది నీరజ్ కుమార్ డౌట్. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారించి తగు చర్యలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gxu4Q9

Related Posts:

0 comments:

Post a Comment