Saturday, April 20, 2019

సీఎస్ తప్పిదం వల్లే మిస్టేక్ : ఇంటర్ ఫలితాల గందరగోళంపై బోర్డు క్లారిటీ

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల జాబితాలో దొర్లిన తప్పులపై బోర్డు స్పందించింది. వీటితో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని సూచించింది. కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఇంటర్ సర్టిఫికెట్లలో ఏఎఫ్, ఏపీ అని రావడంపై ఆందోళన చెందారు. పరీక్షకు రాకుంటే ఆబ్సెంట్ అని ఉండాలి తప్పా మార్కుల జాబితాలో ఇలా రావడం ఏంటని మదనపడ్డారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJDOzo

Related Posts:

0 comments:

Post a Comment