Saturday, April 27, 2019

ఎల్లుండి ఇంటర్ బోర్డు వద్ద మహాధర్నా : కోదండరాం

హైదరాబాద్ : ఇంటర్ బోర్డులో జరిగిని అవకతవకలు, విద్యార్థుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఎల్లుండి మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వద్ద చేపట్టే మహాధర్నాకు జెండాలు పక్కనపెట్టి పార్టీలన్నీ తరలి రావాలని ఆయన కోరారు. దోషులెవరు ?శనివారం సోమాజిగడ ప్రెస్ క్లబ్ లో 'ఇంటర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZDdoy9

Related Posts:

0 comments:

Post a Comment