Wednesday, April 17, 2019

కొండా కార్యాలయంపై పోలీసు జులుం : నోటీసుల పేరుతో దౌర్జన్యం, సరికాదన్న చేవెళ్ల ఎంపీ

హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఇటీవల వరుసగా జరుగుతోన్న పరిణామాలు అందుకు అద్దం పడుతోన్నాయి. మంగళవారం మరోసారి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయంలో పోలీసులు ప్రవేశించారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని వచ్చి గుచ్చి గుచ్చి ప్రశ్నించడం వేధింపులు అని అర్థమవుతోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KYU9vR

0 comments:

Post a Comment