హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఇటీవల వరుసగా జరుగుతోన్న పరిణామాలు అందుకు అద్దం పడుతోన్నాయి. మంగళవారం మరోసారి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయంలో పోలీసులు ప్రవేశించారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని వచ్చి గుచ్చి గుచ్చి ప్రశ్నించడం వేధింపులు అని అర్థమవుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KYU9vR
కొండా కార్యాలయంపై పోలీసు జులుం : నోటీసుల పేరుతో దౌర్జన్యం, సరికాదన్న చేవెళ్ల ఎంపీ
Related Posts:
దారుణం ..పంటను మేక మేస్తే యువకుడి ప్రాణం తీశారువికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పంటను మేక మేస్తుందని యువకుడిని నరికి చంపిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 21 ఏళ్ళ వయసున్న ,మాటలు సరిగా రాన… Read More
అవినీతిరహిత సమాజం కోసం పనిచేయండి..! అధికారులకు సీయం కేసీఆర్ ఆదేశాలు..!!హైదరాబాద్: బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ పూర్తిగా అవినీతి రహితంగా మారాలని… Read More
చంద్రబాబు ఎందుకిలా..సీయస్ తో సహా అందరూ కుమ్ముక్కేనా: ఏకాకి అవుతున్నారా..!40 ఏళ్ల అనుభవం. టిడిపి అధినేత పదే పదే చెప్పుకొనే మాట. అంత అనుభవం ఉన్న నేత కొద్ది రోజులు గా చేస్తున్న వ్యాఖ్యల పై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.… Read More
జలియన్వాలాబాగ్ ఊచకోతకు 100ఏళ్లు పూర్తి: నివాళులు అర్పించిన ప్రముఖులుఅమృత్సర్: దేశస్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టంగా నిలిచింది జలియన్వాలాబాగ్ ఊచకోత. 1919 ఏప్రిల్ 13న జరిగిన ఈ ఊచకోతలో చాలామంది భారతీయులు మృతిచెందారు. ఆ … Read More
లోకల్ వార్ కు ముహూర్తం ఖరారు .. 22 న నోటిఫికేషన్ ?జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి . ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంద… Read More
0 comments:
Post a Comment