అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని రనిప్ పోలింగ్ బూత్లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గుజరాత్లో ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఓటు వేసిన అనంతరం కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించినంత ఆనందం కలిగిందని మోడీ చెప్పారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XxMWEc
ఓటు వేసిన ప్రధాని మోడీ
Related Posts:
హైటెక్ వ్యభిచారం: అమ్మాయిలకు పొర్న్ పాఠాలు చెప్పిన లేడీ ప్రొఫెసర్ అరెస్టు, జైలు, గేమ్స్ !చెన్నై: డిగ్రీ కాలేజ్ అమ్మాయిలకు సెక్స్ పాఠాలు చెప్పి వారిని హైటెక్ వ్యభిచారం చెయ్యాలని ఒత్తిడి చేసిందని నమోదైన కేసులో శ్రీ విళ్లిపుత్తూరు మహిళా కోర్ట… Read More
నాటి ఉద్యమ నేతలకు సిగ్గుందా ?రాష్ట్రంలో మంత్రులు ఉన్నారా చనిపోయారా ? జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలుతెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉద్యమ నేతలపై ఫైర్ అయ్యారు. యాభై రెండు రోజులపాటు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేసిన… Read More
సత్యాన్ని పాతిపెట్టి.. సత్తాను అందుకున్న బీజేపీ: మా పోరాటం అధికారం కోసం కాదు..: ఉద్ధవ్, శరద్ పవార్..ముంబై: తమ పోరాటం అధికారం కోసం కాదని, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికేనని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే అన్నారు. సత్యమేవ జయతే అనే నినాదంతో… Read More
We are 162: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరేడ్: హేమాహేమీలతో కిటకిటలాడుతున్న హోటల్.. !ముంబై: మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమి శాసన సభ్యుల పరేడ్ ఆరంభమైంది. తమకు 162 మంది శాసన సభ్యుల బలం ఉందని ప్రకటించిన కూట… Read More
JNU Strike:ఫీజు 50శాతంకు తగ్గింపు..బీపీఎల్ విద్యార్థులకు 75శాతం తగ్గింపున్యూఢిల్లీ: పెంచిన హాస్టల్ ఫీజు ఇతర ఛార్జీలు 50శాతంకు తగ్గించాలని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీకి చెందిన అంతర్గత హైలెవెల్ కమిటీ పాలనా విభాగ… Read More
0 comments:
Post a Comment