ఢిల్లీ : కేంద్ర పింఛను పథకానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అసంఘటిత రంగ కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. అందులోభాగంగా దేశవ్యాప్తంగా ఆప్లికేషన్లు స్వీకరించే ప్రక్రియ వేగవంతమైంది. ఈ పథకంలో చేరాలనుకునే కార్మికులు మీసేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో 3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Nct3Ph
నెలనెలా 3 వేలు.. కేంద్ర పింఛను పథకం.. దరఖాస్తులు ప్రారంభం
Related Posts:
బీజేపీని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు.. అందుకే దాడులు..!హైదరాబాద్ : తెలంగాణలో బీజేపీ బలపడుతుంటే.. టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకే బీజేపీ కార్యకర్తలపై దా… Read More
జేడీయూకు డిప్యూటీ స్పీకర్ పదవి? వైసీపీని బీజేపీ పక్కనబెట్టిందా?ఢిల్లీ : లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఏ పార్టీకి కేటాయిస్తారన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. భాగస్వామ్య పక్షాలకు కాకుండా ఇతర పార్టీలకు ఆ పదవి ఇవ్వా… Read More
కోడెల కూతురికి ఊరట..! ఆ కేసులో అరెస్ట్ చేయొద్దంటూ కోర్ట్ ఆదేశాలు..!!అమరావతి/హైదరాబాద్ : అనుగాని చోట అదికులం అని విర్రవీగితే ఏమౌతుందే ఏపి రాజకీయాల్లో కోడెల కుటుంబమే ఉదాహరణ. ఏపీ మాజీ స్పీకర్, రాజకీయ దురంధరుడు కోడెల శి… Read More
బెంగళూరు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ హుష్ కాకి, సిద్దరామయ్య ఆశల మీద నీళ్లు: ప్రజల విజయం, బీజేపీ !బెంగళూరు: బెంగళూరు నగరంలోని చాలుక్య సర్కిల్ నుంచి బెంగళూరు- బళ్లారి జాతీయ రహదారిలోని హెబ్బాళ ఎస్టీమ్ మాల్ వరకు స్టీల్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ పనులకు కర్ణా… Read More
చంద్రబాబుతో దూరం సాధ్యమేనా : బాబు రహస్య చిట్టా విప్పుతారా: సుజనా...రమేష్ బీజేపీలో ఉండగలరా.టీడీపీలో అధినేత చంద్రబాబు..ఆయన తనయుడు లోకేశ్ తరువాత రెండు స్థానాలు ఆ ఇద్దరివే. టీడీపీ అధినేతతో వ్యక్తిగతంగా..ఆర్దికంగా..రాజకీయంగా వారి బంధం … Read More
0 comments:
Post a Comment