పెను తూఫానుగా మారిన ఫొని ముప్పు ఉత్తరాంధ్రకు తప్పింది. ఒడిశా తీరంవైపు కదులుతున్న ఫొని అక్కడే తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మే 4న తుఫాను ఒడిశా తీరం దాటి బెంగాల్ వైపు కదులుతుందని స్పష్టం చేసింది. అయితే ఫొని కోస్తా తీరం వెంట పయనించే సమయంలో అంటే మే 3, 4 తేదీల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wl42oR
Tuesday, April 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment