పెను తూఫానుగా మారిన ఫొని ముప్పు ఉత్తరాంధ్రకు తప్పింది. ఒడిశా తీరంవైపు కదులుతున్న ఫొని అక్కడే తీరం దాటే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మే 4న తుఫాను ఒడిశా తీరం దాటి బెంగాల్ వైపు కదులుతుందని స్పష్టం చేసింది. అయితే ఫొని కోస్తా తీరం వెంట పయనించే సమయంలో అంటే మే 3, 4 తేదీల్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wl42oR
ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు...ఒడిశా తీరం వైపు కదలనున్న 'ఫొని'
Related Posts:
కరోనా అమానుషం: అంబులెన్స్ కోసం చూస్తూ నడిరోడ్డుపై వ్యక్తి మృతి, కాలువలో నిర్జీవ శిశువుఅమరావతి: కరోనా మహమ్మారి కారణంగా అనేక అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఘటనలు జరుగుతుంటే.. కొంతమంది వైద్య సిబ్… Read More
వైఎస్ షర్మిల భావోద్వేగ సందేశం.. కామెంట్లు పంపాలని వినతి..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆయన భార్య వైఎస్ విజయమ్మ ‘నాలో.. నాతో.. వైఎస్సార్' పుస్తకంగా రచించడం, వైఎస్సార్ 71వ జయంతి సందర్… Read More
పశువులను ఎత్తుకెళ్లేందుకు వచ్చిన ముగ్గురు బంగ్లాదేశీయులను కొట్టిచంపారుగౌహతి: పశువులను ఎత్తుకెళ్తున్న ముగ్గురు బంగ్లాదేశీయులను కొందరు గుంపుగా చేరి తీవ్రంగా కొట్టారు. దీంతో వారు మరణించారు. ఈ ఘటన అస్సాంలోని కరీంగంజ్ జిల్లాల… Read More
కేరళ గోల్డ్ స్మగ్లింగ్:హైదరాబాద్లో హవాలా.. లింకులు గుర్తించిన అధికారులు.. 30కాదు 230కేజీల బంగారం..ఇండియా, గల్ఫ్ దేశాల్లో సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో తొవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంతో హైదరాబాద్ కు కూడా లింకు… Read More
Video Viral:కరోనా యుద్ధాన్ని గెలిచిన తన సోదరికి తీన్మార్ స్టెప్పులతో గ్రాండ్ వెల్కమ్పూణే: కరోనావైరస్ ఇటు దేశాన్ని అటు ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఒక యుద్ధంలా భావిస్తోంది దేశం. ఈ యుద్ధంలో ఎల… Read More
0 comments:
Post a Comment