తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాలు ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నాయి. కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ. హన్మంతరావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ గురించి తనకు తెలీదన్న ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు వీహెచ్ . మరోసారి అసెంబ్లీని కోర్టుకు లాగుతున్న కాంగ్రెస్ ! ఫిరాయింపులపై పిటిషన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DE9209
12 గంటలకు పెద్దమ్మ గుడికి రా.. గ్లోబరీనా తెలీదని అమ్మవారిపై ప్రమాణం చెయ్ ... కేటీఆర్ కు వీహెచ్ సవాల్
Related Posts:
పాము చావదు.. కర్ర విరగదు- అగమ్యగోచరంగా రఘురామ- ఢిల్లీ మకాంపై జనం గుర్రు....వైసీపీ తరఫున గతేడాది ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ఆ తర్వాత సొంత పార్టీపైనే పోరు ప్రారంభించిన కనుమూరు రఘురామకృష్ణంరాజు ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీ వెళ్లిపోయారు.… Read More
రాజధాని రైతుల కోసం గుంటూరు జైలు భరో ... అడుగడుగునా అరెస్ట్ లు .. ఏపీలో ఉద్రిక్తతరాజధాని రైతులకు బేడీలు వేయడం, వారిపై కేసులు పెట్టటంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. రైతులకు బేడీలు వేయడం ముమ్మ… Read More
ఏపీలో ఐపీసీ సెక్షన్ లు కాదు వైసిపి సెక్షన్లు అమలు అవుతున్నాయి.. ఇది పోలీసు రాజ్యం .. టీడీపీ ఫైర్రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. టిడిపి నేతల అరెస్టులపై టిడిపి… Read More
క్యాబినెట్ అని రాయరాదు కానీ.. 30 వేల కోట్ల తేజస్వీ ఆరోపణలపై కేంద్రమంత్రి అశ్విన్ చౌబే..బీహర్ ప్రచార పర్వం రంజు మీద ఉంది. నితీశ్ కుమార్ హయాంలో 30 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని తేజస్వీ యాదవ్ కామెంట్ చేయడంతో అగ్గిరాజేసింది. దీనిపై కే… Read More
Super Story: ఇద్దరు భర్తలు, మూడు కేసులు, బతుకు బస్ స్టాండ్, డ్రైవర్ బండి బాగా తోలాడని, క్లైమాక్స్ !చెన్నై/ కోయంబత్తూరు/ కొడైకెనాల్: ఇంట్లో చూసిన అబ్బాయితో అమ్మాయి పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరూ కాపురం పెట్టారు. భర్తకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో… Read More
0 comments:
Post a Comment