తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని... కేంద్రంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ది ఉంటే దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని, ఇప్పటికే రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయని అన్నారు. కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZrdKIO
ఆ ఆలోచనే భయమేస్తోంది... అలా జరిగితే ఒక్క ఊరు మిగలదు.. : రేవంత్
Related Posts:
పోలీసులు అని నమ్మించి ఫ్రెండ్ ని కట్టేసి యువతికి లైంగిక వేధింపులు, రూ. 20 వేలు!బెంగళూరు: ఫ్రెండ్ తో కలిసి వెలుతున్న యువతిని తాము పోలీసులు అని నమ్మించి తీసుకెళ్లి చివరికి బెదిరించి లైంగిక దాడి చేసిన ఇద్దరిని కర్ణాటకలోని దావణగెరె ప… Read More
నో టు ప్లాస్టిక్: ‘దోసిళ్లతో నీళ్లు తాగండి, వేపపుళ్లలతో పళ్లు తోమండి..!’న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ మీనాక్షి లేఖి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. … Read More
యాదాద్రి ఆలయ స్థంభాలపై కేసీఆర్, కారు చిత్రాలా? : రాజా సింగ్ వార్నింగ్హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి ఆలయానికి ఉపయోగించే శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు చిత్రా… Read More
మెట్రోలో మహిళల ఉచిత ప్రయాణానికి సుప్రిం బ్రేక్..!మహిళలకు డిల్లీ మెట్రో ఉచిత ప్రయాణాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు సుప్రిం కోర్టు మొట్టి కాయలు వేసింది. అన్ని వయసుల మహిళలకు మెట్రో లో ఉచిత ప్… Read More
తిరుమల గిరుల్లో చర్చి నిర్మాణం పేరుతో ప్రచారం చేసిన యువకుల అరెస్ట్తిరుపతి: పరమ పవిత్రమైన తిరుమల గిరుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్చిల నిర్మాణానికి అనుమతి ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన ముగ… Read More
0 comments:
Post a Comment