తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని... కేంద్రంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ది ఉంటే దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి నెల కూడా కాలేదని, ఇప్పటికే రెండు ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయని అన్నారు. కొండపోచమ్మ సాగర్ కాలువకు గండిపడిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZrdKIO
ఆ ఆలోచనే భయమేస్తోంది... అలా జరిగితే ఒక్క ఊరు మిగలదు.. : రేవంత్
Related Posts:
టిడిపిలో ఆ నలుగురికే ఎమ్మెల్సీ సీట్లు : వైసిపి లో ఎవరికి దక్కేను..!ఏపి శాసనమండలిలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో..టిడిపి - వైసిపి పార్టీల్లో ఆశావాహుల్లో సందడి మొదలైంది. ఫిబ్రవరి 10న వీటికి సంబంధి… Read More
వాస్తు శాస్త్రం: ఇల్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి?ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. కనీసం వారానికి ఒక సారైన ఇల్లుని శుద్ది చేసుకోవాలి, నీళ్ళలో కాస్త దొడ్డు ఉప్పువేసి ఇళ్ళును శుభ్రపరచుకోవాలి. వారనికి ర… Read More
బాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలంఅమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై వాగ్భాణాలు విసురుతున్నారు. 2014ల… Read More
2 బడ్జెట్ల మంత్రి : పీయూష్ గోయల్ కు ఆర్థికశాఖ పగ్గాలుఢిల్లీ : కేంద్ర రైల్వే, బొగ్గుల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ కు మరో పెద్ద బాధత్య అప్పగించింది కేంద్రం. అరుణ్ జైట్లీ నిర్వహిస్తున్న ఆర్థికశాఖను పీయూష… Read More
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ B.Ed, మళ్లీ తెరపైకి : ఓయూలో అడ్మిషన్లుహైదరాబాద్ : బీఈడీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం అడ్మిషన్లు ప్రారంభించింది. 2014 నుంచి… Read More
0 comments:
Post a Comment