Tuesday, June 30, 2020

కరోనా మందుపై యూటర్న్ తీసుకున్న పతంజలి ... ఆ నోటీసుకు ఆసక్తికర సమాధానం

ఆయుర్వేదిక్ మందుతో కరోనాను తగ్గించవచ్చని పేర్కొన్న రాందేవ్ బాబా మార్కెట్లోకి పతంజలి సంస్థ తయారుచేసిన కరోనా మందులు విడుదల చేశారు.మూడు రోజుల్లోనే ఈ మందు ప్రభావవంతంగా పని చేస్తుందని కూడా తెలిపారు. ఇక దీనిపై ఆయుష్ అనుమతి తీసుకోలేదని, ఎలాంటి అప్రూవల్స్ లేకుండా మెడిసిన్ ను మార్కెట్ లో విడుదలచెయ్యటంపై నోటీసులు జారీ కావటంతో పతంజలి మందులకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BV33Ge

Related Posts:

0 comments:

Post a Comment