బెంగళూరు : 16వ లోక్సభలో ఫైర్బ్రాండ్ శత్రుఘ్నసిన్హా అధికార ఎన్డీఏలో విపక్షంలా వ్యవహరించారు. ఆయన కేంద్రమంత్రి పోర్టుపోలియో పోవడంతో .. ధిక్కార స్వరానికి పదునుపెట్టారు. మరికొద్దిరోజుల్లో 16వ లోక్సభ ముగిసి .. 17వ దిగువసభ కొలువుదీరనుంది. అయితే ఈ సందర్భంగా శత్రుఘ్నసిన్హాకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. దరిద్రో నారాయణ, గరిబీ హఠావో నినాదాలు ఇంకెన్నాళ్లు : మహబూబాబాద్ సభలో కేసీఆర్ విసుర్లు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D1gvGy
కొశ్చన్స్ నో, డిబేట్స్ నో, బిల్స్ నో : ఎంపీ ల్యాడ్స్ నిధులకు ఓకే, ఇది శత్రుఘ్న సిన్హా రికార్డు
Related Posts:
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కీలక వ్యాఖ్యలు, రంగంలోకి చంద్రబాబు: ఆ తర్వాత నిర్ణయంచీరాల: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు (బుధవారం) తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో… Read More
అమెరికాలో ఇరుక్కుపోయిన విద్యార్థులకు ఆటా అండ..! న్యాయ సలహా ఇస్తున్న నిపుణులు..!!మిషిగన్/ హైదరాబాద్ : యూఎస్ మిషిగన్ ఫెడరల్ కోర్టులో డిటెన్షన్ లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల విచారణ ప్రారంభమైంది. థియోడోర్ లివిన్ యునైటెడ్ స్టేట్స్… Read More
మమతా చుట్టూ రాజకీయం..అన్నా హజారేను పట్టించుకునే వారేరీ?ముంబై: మూడు రోజులుగా దేశ రాజకీయాలన్నీ పశ్చిమ బెంగాల్ చుట్టే తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ, సీబీఐ.. ఇదీ పరిస్థితి. మీడియా మొత్తం మమతా బె… Read More
జనసేనలో చేరిన విష్ణురాజు, పార్టీలో చేరగానే కీలకపదవి ఇచ్చిన పవన్ కళ్యాణ్అమరావతి: ప్రముఖ విద్యావేత్త కేవీ విష్ణురాజు మంగళవారం నాడు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకున్నా… Read More
గడ్కరీ ని ప్రశంసిస్తూ.. మోదీ, అమిత్ షా ని విమర్శిస్తున్న చంద్రబాబు..! అసలు వ్యూహం ఏంటి..?హైదరాబాద్ : పటిష్టమైన పాలనా వ్యవస్థను కకావికలం చేయాలంటే మొదట శత్రు దుర్బేద్యం లాంటి కోటలోకి ప్రవేశించాలి. తర్వాత కోటలోని తటస్థ వ్యక్… Read More
0 comments:
Post a Comment