Thursday, April 25, 2019

భారత దేశంలోనే ఎక్కువ కాలం పని చేసిన గవర్నర్ ఎవరు ? ఇది కాంపీటేషన్ కశ్ఛన్ కాదు

తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ మరో రికార్డ్ సృష్టించారు. మొత్తం భారత దేశంలో ఎక్కువ కాలం గవర్నర్ పదవిని చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ బ్రేక్ చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GFQte8

Related Posts:

0 comments:

Post a Comment