వారణాసి: ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 26న తాను పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది. ఆరుకిలోమీటర్ల మేరా రోడ్ షో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ప్రధానిగా తనకు రెండో సారి అవకాశం ఇవ్వాలని ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికంటే రెట్టింపు చేస్తానని మోడీ చెప్పుకొస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XOcywX
Thursday, April 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment