Monday, April 8, 2019

నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే నీకేం నొప్పి : సీఎం కేసీఆర్

నా పైసలతోనే నేను యాగం చేసుకుంటే ప్రధానికేమి ఇబ్బంది , ఆయన కూడ యాగానికి వస్తే ఇంత ప్రసాదం ఇచ్చే వాడినని అన్నారు సీఎం కేసిఆర్ నిర్మల్ జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం సభలో పాల్గోన్నారు, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ,బీజేల పై ఆయన విరుచుకుపడ్డారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IkowtF

Related Posts:

0 comments:

Post a Comment