తిరుపతి : ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘాన్ని తాము పట్టలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కానీ ఈసీ అవలంభించిన విధానాలను ఎత్తిచూపామని పేర్కొన్నారు. న్యాయం అనుకున్నప్పుడు రాజీలేని పోరాటం చేశానని గుర్తుచేశారు. రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో అన్యాయం జరిగిన పోరాటం చేశానని తెలిపారాయన. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఏర్పాటుచేసిన రక్తనిధి కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vbLSKb
మోదీ కోసం కాదు .. దేశం కోసం పనిచేయండి : ఈసీకి చంద్రబాబు సూచన
Related Posts:
14న సొంతింటికి జగన్ : గృహప్రవేశానికి కేసీఆర్ కు ఆహ్వానం : హోదాకు మద్దతు లేఖతో...!వైసిపి- టిఆర్యస్ రాజకీయాలు ఇక అమరావతి కేంద్రంగా కొనసాగనున్నాయి. ఏపి రాజధాని కేంద్రంగా జగన్ కొత్తగా వైసిపి కార్యాలయం..ఇంటిని నిర్మించుకున్న… Read More
సీఎల్పీ నేతగా ఆ ఇద్దరిలో ఒకరికి అవకాశం..! మరికొద్ది సేపట్లో ప్రకటన..!!హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా ఆచితూచి చేస్తుంటుంది. అది కొన్ని సందర్బాల్లో అనూకూ ఫలితాలను ఇస్తే మరి కొన్ని సందర్బాల్లో ప్రతికూల ఫలి… Read More
ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాలన్నారు : అందుకే జగన్ తో భేటీ..!ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు..జగన్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీజేపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ … Read More
కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళిహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల … Read More
సీబీఐ కొత్త డైరెక్టర్ తేలేది ఆనాడే...! 24న హై పవర్ కమిటీ భేటీఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై ఈనెల 24న హై పవర్ కమిటీ భేటీ కానుంది. ఇటీవల సీబీఐలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నయా డైరెక్టర్ ఎవర… Read More
0 comments:
Post a Comment