టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రమేష్ మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్లోని శ్రీనగర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వారు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని ఏడవ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ లోఫెయిల్ అయినందుకేనా.. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pnolz9
సీయం రమేష్ ఇంట విషాదం : పరీక్షల్లో ఫెయిల్..ఆత్మహత్య : బోర్డు నిర్వాహకమే కారణమా..!
Related Posts:
ఎంఐఎం నేతలకు భయపడుతున్నారా.. హైదరాబాద్ పాకిస్థాన్లో ఉందా.. రాజా సింగ్ నిప్పులు (వీడియో)హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. పంద్రాగ… Read More
మృగాడు కాదు.. నరరూప రాక్షసుడు.. జంటలే లక్ష్యం, లవర్ను చంపి.. ప్రేయసిపై ...మధిర : ఒంటరిగా ఉన్న ప్రేమికులే లక్ష్యం. జనం లేకుండా దూరంగా ఉన్న జంటలే అతని టార్గెట్. అవును రేపిస్ట్, నరహంతకుడు రాజు అలియాస్ అంకమారావును పోలీసులు అదుపు… Read More
దొంగలను తరిమికొట్టిన ధైర్యం.. ఆ వృద్ధ దంపతులకు సాహస పురస్కారం (వీడియో)చెన్నై : దొంగలను చూస్తే ఎవరికైనా భయమేస్తుంది. ఆకస్మాత్తుగా వచ్చి దాడి చేస్తే ఒంట్లో వణుకుపుడుతుంది. ఇక కత్తులతో వచ్చే దొంగలను చూస్తే ఎంతటి ధైర్యవంతులై… Read More
డ్రోన్ల వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ .. వైసీపీ సర్కార్ కు సూటి ప్రశ్నలుఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి వీడియోలు, ఫోటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్… Read More
రాత్రి నుంచి ఫోన్లు పనిచేస్తాయి, సోమవారం స్కూళ్లు ఓపెన్, కశ్మీర్లో పరిస్థితి సద్దుమణిగిందన్న సీఎస్శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ కేంద్రప్రాంత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విభజించడంతో సుందర కశ్మీరం నివురుగప్పిన నిప్పులా మారిన సంగతి తెలి… Read More
0 comments:
Post a Comment