లోక్ సభ ఎన్నికలు ముగిసినా లోక్ సభ ఎన్నికల పోలింగ్ పై తెలంగాణా ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం లోక్ సభ పరిధిలో పోలింగ్ రోజు అధికార పార్టీ నేతలు పిల్లలతో దొంగ ఓట్లు వేయించారని సీఈవో రజత్ కుమార్ కు రేణుకా చౌదరి ఫిర్యాదు చేశారు .ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్లో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vfHARS
రేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తా
Related Posts:
బెజవాడ పాలిటిక్స్: ఉమకు కొడాలి వార్నింగ్.. సొంత వదిననే చంపించారు: ఖబడ్దార్..!మాజీ మంత్రి దేవినేని ఉమ మీద ప్రస్తుత మంత్రులు ఫైర్ అయ్యారు. హెచ్చరికలు చేసారు. నోరు అదుపులో పెట్టుకో మని వార్నింగ్లు ఇచ్చారు. ముఖ్యమంత్రిని ఏకవ… Read More
అంబేద్కర్ నినాదాలపై పాఠ్య పుస్తకాల ద్వారా తప్పుడు ప్రచారం!లక్నో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నినాదాలను గుజరాత్ లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందా? కోట్లాదిమంది దళితులు,… Read More
హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ.. మరెన్నో నిజాలు.. నిందితుడు మామూలోడు కాదుగా..!హైదరాబాద్ : హయత్నగర్ బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ కథ ఎన్నో మలుపులు తిరిగింది. మరెన్నో నిజాలు బయటపెట్టింది. దాదాపు పది రోజుల నుంచి మీడియాలో వివిధ … Read More
లోకేష్ ను తిట్టబోయి..చంద్రబాబును మెచ్చుకున్న మంత్రిగారు! పబ్లిసిటీ లేక పిచ్చిపట్టినట్టుందా?విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తనకు తెలియకుండానే మెచ్చుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మంత్రి. చంద్రబాబును పొగిడేశారు. చంద్ర… Read More
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: రాజకీయాలనుంచి తప్పుకోవాలనుందన్న మాజీ సీఎంబెంగళూరు: కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్… Read More
0 comments:
Post a Comment