న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు కేంద్రానికి షాక్ తగిలింది. దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ కేసుకు సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లపై అభ్యంతరం తెలుపుతూ విచారణ చేయరాదని కోరుతూ కేంద్రం మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం మాత్రం వాటన్నిటినీ విచారణ చేస్తామని పేర్కొంది. అంతేకాదు రాఫెల్కు సంబంధించి లీకైన డాక్యుమెంట్ల ఆధారంగా కూడా విచారణ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D7o7Hg
కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్...రాఫెల్ కేసులో మరోసారి విచారణకు ఓకే
Related Posts:
గులాబీ పార్టీలో ఛాన్స్ దక్కని ఎంపీలకు బీజేపీ గాలం ? తెలంగాణలో రసవత్తర రాజకీయంతెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సరికొత్త రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెడుతూ బిజెపి ముందుకు వస్తుంది… Read More
పవన్ కళ్యాన్ ఆస్తులు 52 కోట్లు..అప్పులు 34 కోట్లు : జనసేనాని ఆస్తుల చిట్టా ఇదే..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ అస్తులు 52 కోట్లు కాగా..అప్పులు 34 కోట్లుగా తేలింది. గాజువాక అసెంబ్లీ నుండి పోటీలో ఉన్న పవన్ కళ్యాణ్ తన నామినేషన్ … Read More
కేసీఆర్ కు, జిల్లా ప్రజలకు ఎప్పటికి దూరం కాను..!: ఆత్మపరిశీలన చేసుకోవాలన్న జితేందర్రెడ్డి..మహబూబ్ నగర్/హైదరాబాద్ : తనకు ఎంపీ సీటు దక్కక పోవడం పై మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ తనను సొంత తమ్ముడిగా చూసు… Read More
గెలుపోటముల్లో ముస్లింలే కీలకం.. దక్కుతున్నది అంతంతమాత్రం ప్రాధాన్యంఢిల్లీ : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం సొంతం. ఎన్నో మతాలు, కులాలు కలిగిన దేశంలో ప్రతి ఒక్కరికీ సమ ప్రాధాన్యం ఉంది. పేరుకు మైనార్టీలు అయినా ముస్లిం జనాభా… Read More
ఎన్నికల కోడ్ ఉల్లంఘన .. ఆధారాలతో అడ్డంగా బుక్ అయిన ప్రకాష్ రాజ్బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ప్… Read More
0 comments:
Post a Comment