Friday, March 22, 2019

గెలుపోటముల్లో ముస్లింలే కీలకం.. దక్కుతున్నది అంతంతమాత్రం ప్రాధాన్యం

ఢిల్లీ : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం సొంతం. ఎన్నో మతాలు, కులాలు కలిగిన దేశంలో ప్రతి ఒక్కరికీ సమ ప్రాధాన్యం ఉంది. పేరుకు మైనార్టీలు అయినా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో 18కోట్లకు పైగా ఉన్న ముస్లింలు ఎన్నికల్లో కీలక పాత్ర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FsSv0r

Related Posts:

0 comments:

Post a Comment