టీటీడీ 1,381 కేజీల బంగారం పై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .టీటీడీ బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు దోపిడీలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UESI50
చంద్రబాబు దోపిడీలు , దొంగతనాలను మనవడు దేవాన్ష్ ప్రశ్నిస్తాడు ... విజయసాయి ఫైర్
Related Posts:
అమిత్షా బెంగాల్ టూర్ -బీజేపీలోకి ఓ తృణమూల్ ఎంపీ, 10 మంది ఎమ్మెల్యేలు ?వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న పశ్చిమెబంగాల్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టూర్తో తృణమ… Read More
పాక్కు భారత్ను ఎదుర్కొనే సత్తాలేదు..అందుకే ఉగ్రవాదం: చైనాకు బుద్ది చెప్పాం: రాజ్నాథ్హైదరాబాదు: భారత్పై నేరుగా యుద్ధం చేసే దమ్ము సాహసం లేక పాకిస్తాన్ ఉగ్రవాదంను అడ్డంగా పెట్టుకుని భారత్పై యుద్ధం చేసేందుకు కుయుక్తులు పన్నుతోందని మండిప… Read More
జగన్ కు తలనొప్పిగా చీరాల రచ్చ.. మత్య్సకారుల ఘర్షణతో పాటు పీక్స్ కి కరణం ,ఆమంచి వర్గ పోరుచీరాల వాడరేవు, కఠారి వారి పాలెం మత్స్య కార్మికుల మధ్య చోటుచేసుకున్న వివాదం రాజకీయ దుమారంగా మారింది . సీఎం జగన్ కు తలనొప్పిగా మారింది. చీరాలలో మత్స్యకా… Read More
చెవి కోసుకుంటా.. సీపీఐ నారాయణ సంచలనం... ఈ సారి ఎందుకంటే..సీపీఐ నారాయణ.. ఏం చేసినా సంచలనమే.. ఇదివరకు ముక్కు కోసుకుంటానని.. చికెన్ తిననని బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సారి చెవి కోసుకుంటానని చెప్పి మ… Read More
సారీ చెప్పినా వినని మూర్ఖత్వం ఆర్కిటెక్ట్ ప్రాణం తీసింది: ట్రక్కు కిందపడి నలిగిపోయాడు(వీడియో)భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీద జరిగిన ఓ చిన్న వివాదం ఊహించని విధంగా ఒకరి ప్రాణం తీసింది. మొదటి వివాహ వార్షి… Read More
0 comments:
Post a Comment