Thursday, April 11, 2019

ఓటింగ్ ను బహిష్కరించిన బంధంపల్లి గ్రామస్తులు .. ఎందుకంటే

దేశవ్యాప్తంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో భద్రపరుస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు. తెలంగాణా రాష్ట్రంలోనూ పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ కొనసాగుతుంది . పోలింగ్ ..చింతమడకలో కేసీఆర్ ,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UuSBhb

Related Posts:

0 comments:

Post a Comment