హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను ఆగం చేసింది. గతేడాది కన్నా ఇచ్చిన తేదీ కన్నా ముందే, ఏపీతో పోటీ పడి ఫలితాలు ఇవ్వాలన్న తపనతో స్టూడెంట్స్ జీవితాలతో చెలగాటమాడింది. ఫలితంగా అటు ఫలితాలు త్వరగా విడుదల చేయక ఇటు లోపాల్లేకుండా రిజల్ట్ ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. మార్కులు, ఫలితాలు తలకిందులు కావడంతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iy3Mzm
ఫలితాలపై ఆత్రం, విద్యార్థుల జీవితాలతో చెలగాటం.. ఇంటర్ బోర్డు తీరుపై గవర్నర్ నజర్
Related Posts:
మేడారం మహాజాతరలో అపశృతి : జంపన్నవాగులో ఇద్దరు భక్తుల మృతి..తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగుతోన్న మేడారం జాతరలో అపశృతి చోటు చేసుకుంది. జంపన్నవాగులో స్నానానికి దిగిన ఇద్దరు మూర్చ వచ్చి మ… Read More
డోలాయమాన స్థితిలో మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ .. జూపల్లి కారు దిగి కాంగ్రెస్ కు జై కొడతారా ?మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకపోతున్నారా ? మున్సిపల్ ఎన్నికలలో ఆయన వేసిన స్టెప్ ఆయనకు తిప్పలు తెచ్చి పెట్టిందా ? సీఎం కేసీఆర్… Read More
బ్రెగ్జిట్పై చర్చిస్తే ఊరుకుంటారా?: ఈయూ పార్లమెంట్ తీర్మానంపై వెంకయ్య ఆగ్రహం, హెచ్చరికన్యూఢిల్లీ: భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశాలకు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తేల్చి చెప్పారు. ఐరోపా సమాఖ్య(యూరో… Read More
ఏదో ఒకరోజు మోదీ తాజ్మహల్ను కూడా అమ్మేస్తాడు : రాహుల్ సెటైర్స్ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ అన్నింటిని అమ్మేస్తున్నారని.. ఏదో ఒకరోజు మోదీ త… Read More
అందుబాటులోకి ఎంజీబీఎస్-జేబీఎస్ మెట్రో రైలు: 7న ప్రారంభించనున్న కేసీఆర్హైదరాబాద్: నగరవాసులకు మరో కొత్త మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. ఎంజీబీఎస్-జేబీఎస్ మార్గం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 7న సాయంత్రం 4 గం… Read More
0 comments:
Post a Comment