అగర్తలా : త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయనే ప్రచారానికి ఆయన సతీమణి నితి దేవ్ చెక్ పెట్టారు. కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భార్యను బిప్లవ్ దేవ్ వేధిస్తున్నారని, గృహహింసకు పాల్పడ్డారని .. ఈ నేపథ్యంలోనే నితి ఆయనకు విడాకులు ఇస్తున్నారని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. దీనిపై నితి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vnLRmm
Saturday, April 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment