చెన్నై: తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు, శాసన సభ ఉప ఎన్నికల ప్రచారంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీలతో పాటు ఎన్నికల బరిలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న మంత్రి జయకుమార్ ప్రమాదానికి గురైన మహిళకు చికిత్స చేసి ఓటర్లను ఆకర్షించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CPs5o0
Wednesday, April 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment