పుల్వామా దాడి జరిగి ఐదు రోజులు అయింది. దాడుల గాయాలనుంచి ఇంకా దేశం కోలుకోక ముందే.. హైదరాబాద్ సెంటల్రల్ యూనివర్శిటీలో ఓ ఫేస్ బుక్ పోస్టు టెన్షన్ వాతావరణం సృష్టించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అఫ్జల్ గురుకు మద్దతుగా ఓ విద్యార్థి సంఘం పోస్టు పెట్టడంతో ఉద్రిక్తత వాతావరణం క్యాంపస్లో నెలకొంది. ఈ పోస్టును పెట్టింది స్టూడెంట్స్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2tuxewy
Tuesday, February 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment