శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. పుల్వామా జిల్లా లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు జరిగిగాయి. ఈ ఘటనలో నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. లాసీపొర ప్రాంతంలో టెర్రరిస్టులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానిక పోలీసులు ముమ్మురంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JUC5m0
నలుగురు ఉగ్రవాదులు హతం
Related Posts:
జన్మభూమి వేళ ఢిల్లీ టూర్ : చంద్రబాబు ఆకస్మిక పర్యటన వెనుక..!ఏపిలో ఒక వైపు జన్మభూమి కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా సాగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా ఢిల్లీ టూర్ ఖరారైంది. ఇప్పుడు ఇద… Read More
అమిత్ షాదే బాధ్యత, అధ్యక్షుడిగా శివరాజ్, మోడీ మేజిక్ పని చేయదు: బీజేపీ నేత షాకింగ్న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా బాధ్యత వహించాలని ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ సీని… Read More
అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?విజయవాడ: ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తికరంగా ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్… Read More
ఉత్తర భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఉత్తర రైల్వేలో పలుపోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా గ్రూప్ సీ, డీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అ… Read More
జ్యోతిషంను ఎవరు అందించారు: ఏది శుభం, ఏది అశుభం?జ్యోతిష్యం లేదా జోస్యం , భవిష్యత్తును తెలుసుకొనుటకు ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది విశ్వసించే విధానం. ఇది నిర్దిష్టమైన హిందూ ధర్మ శాస్త్రము. జీవి జీవితంలో… Read More
0 comments:
Post a Comment