ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే సందట్లో సడేమియా అంటూ చైన్ స్నాచర్లు చేతివాటం చూపిస్తున్నారు. ఇక ఏకంగా ప్రచారం నిర్వహిస్తున్న నేతల సొమ్ములనే కాజేసేయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారంలో దొంగల చేతివాటం ప్రచార సభలకు వస్తున్న ప్రజలకు సైతం భయాందోళన కలిగిస్తోంది. దీంతో ప్రచారానికి వెళ్లాలంటే ఒంటిపై ఉన్న ఆభరణాలు తీసి ఇంట్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UmzHIp
Monday, April 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment