హైద్రబాద్ లో శివారు గ్రామాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపారు, దీంతో మరోసారి తీవ్రవాదుల కదలికలు ఏమైన ఉన్నాయా అనుమానం చెలరేగుతోంది. హైద్రాబాద్ లోని ఉదయం నగరశివారులోని మైలార్ దేవ్ పల్లి ఐసిస్ సానుభూతిపరుడు ఇంటితోపాటు పలువురి ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎనిమిది ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UJDRLA
హైద్రబాద్ నగర శివారులో మళ్లి ఐసిస్ కదలికలు, సానుభూతి పరుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు
Related Posts:
షాకింగ్:బందీలుగా చిక్కిన చైనా సైనికులు.. 40మంది హతమయ్యారన్న కేంద్ర మంత్రి..సరిహద్దులో దశాబ్దాల ఒప్పందాలను ధిక్కరిస్తూ గత వారం చైనా హత్యాకాండకు పాల్పడటం, 20 మంది భారత సైనికులు కిరాతకంగా చంపడంతోపాటు మరో 76 మందిని తీవ్రంగా గాయపర… Read More
Coronavirus: సిలికాన్ సిటీలో ఈ ప్రాంతాలు సీల్ డౌన్, చిల్లర గేమ్స్ ఆడితే ఎఫ్ఐఆర్, మొబైల్ ప్లాన్ !బెంగళూరు: దేశ ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు సిటీ కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు హడలిపోయింది. 24 గంటల్లో సిలికాన్ సిటీ బెంగళూరులో ఎవ్వరూ ఊహించన… Read More
TS SSC RESULTS 2020 : విద్యార్థుల గ్రేడ్లు వెబ్ సైట్ లో .. ప్రాతిపదిక ఇదే .. చూడండిలా !!కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే… Read More
చైనా ఆక్రమణలో కొన్ని వేల కిలోమీటర్ల భారత భూభాగం: ఒకరి తప్పులు ఒకరు: తవ్వి మరీన్యూఢిల్లీ: లఢక్ సెక్టార్లో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు రోజురోజుకూ రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అనేక వివాాదాలకు కేంద్రబిందువులు అవు… Read More
జగన్ పార్టీ నేతల నుంచి ప్రాణహాని: లోక్సభ స్పీకర్కు ఎంపీ రఘురామ కృష్ణంరాజున్యూఢిల్లీ: సొంత పార్టీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నేతలకు లక్ష్యంగా మారిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన నిర్ణయం తీసు… Read More
0 comments:
Post a Comment