పోలింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతలు విమర్శల పదును పెంచుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులపై వాగ్భాణాలు సంధిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో తీవ్ర పదజాలపై ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ టార్గెట్గా ఘాటు విమర్శలు చేశారు. భద్రాచలం విషయంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1HLL0
నన్ను కెలికితే భద్రచలాన్ని కూడా లాక్కుంటానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
ఆరుగురు పోలీసుల సస్పెండ్ : 8 ఏళ్ల బాలిక లైంగికదాడి కేసులో చర్యలుభోపాల్ : పసితనం పోని పిల్లలను కూడా వదలడం లేదు నీచులు. ఒకడిని చూసి మరొకడు రెచ్చిపోతున్నాడు. దీంతో బంగారు భవిష్యత్ ఉన్న పిల్లలు పసిప్రాయంలోనే కీచకుల చేత… Read More
పదవి నుంచి తప్పుకుంటారా? అయితే ప్రత్యామ్నాయం చూపి వెళ్లండి..!కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాహుల్ గాంధీ రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి … Read More
మైనస్ 70 డిగ్రీలో చలిలో వంట, వార్పు : సియాచిన్లో సైనికుల పాట్లు,న్యూఢిల్లీ : మనం ఎండను తట్టుకోలేం. వర్షమొచ్చినా అదే పరిస్థితి. ఇక చలి సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాధారణ చలికే మనం గజగజ వణికిపోతాం. అదే సియాచిన… Read More
రాహుల్గాంధీ జిందాబాద్, కోజికోడ్ రోడ్ షోలో చిన్నారి హంగామా.. ముద్దుపెట్టిన రాహుల్కోజికోడ్ : అమేథీ ప్రజలు తిరస్కరించగా .. వాయనాడు ప్రజలు అక్కున చేర్చుకోవడంతో అక్కడి ప్రజలకు ధన్యావాదాలు చెప్పేందుకు వచ్చిన రాహుల్ గాంధీ పర్యటన ఆదివారంత… Read More
ఇప్పటి వరకు ఆశయం కోసం పనిచేశాను...ఇక రాజకీయాలు చేస్తాను : పవన్ కాళ్యాణ్ఇప్పటి వరకు తన అశయాలకు అనుగుణంగానే ఎన్నికల్లో పోరాడానని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్...ఇక భవిష్యత్లో ఆశయాలతోపాటు రాజకీయ ఎత్తుగడలను వేస్తానని చెప… Read More
0 comments:
Post a Comment