అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ఎన్నికలరోజు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ పై దాడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి, కోడెల చొక్కా చించేశారు. అటువంటి పరిస్థితుల్లో ముఖం దీనంగా పెట్టి, చిరిగిన చొక్కాతోనే తన ఓటు హక్కును వినియోగించున్నారు కోడెల. చాలా ఆసక్తికరంగా, మరింత నాటకీయంగా చోటుచేసుకున్న పరిణామాలకు రాజుపాలెం మండలంలోని ఇనుమంట్ల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VHwD7m
కోడెల హైడ్రామాకు కారణం ఎంటి..!? రాజుపాలెంలో అసంత్రుప్తి ఎందుకు రాజుకుంది..?
Related Posts:
NACలో హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ అకాడెమీ ఆఫ్ కన్స్స్ట్రక్షన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా హార్టీ కల్చర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చే… Read More
ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్ .. పసుపు కుంకుమ పథకంపై సెటైర్లు .. పసుపు బాబుకు రాసి బొట్టు జగన్ కు పెట్టారటదేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల కోడ్ ముగియడంతో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా వెల్లడించాయి. అయితే ఏపీలో అధికార పార్ట… Read More
ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కర్ణాటక ప్రభుత్వం కథ ఏమిటి ? అప్పుడే గుబులు, అసమ్మతి ఎమ్మెల్యేలు !బెంగళూరు: ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కావడంతో కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం పరిస్థితి ఏమిటి ? అనే విషయంలో జోరుగా చ… Read More
ఢిల్లీలో చంద్రబాబును అందరూ ఏమని పిలుస్తారో తెలుసా?: విజయసాయి రెడ్డి టీజింగ్అమరావతి: దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి హస్తినకు రాకపోకలు సాగిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ… Read More
సారు.. కారు.. పదహారే అంటున్న మెజార్టీ ఎగ్జిట్ పోల్స్..!హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి 16 స్థానాలను గెలుచుకుంటామంటూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతూ వచ్చారు. సారూ, పదహారూ అంటూ టీఆర్ఎ… Read More
0 comments:
Post a Comment