హైదరాబాద్ : ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనే పిచ్చి పీక్కు చేరుతోంది. నలుగురు కలిస్తే క్లిక్ మనిపించాల్సిన ఫొటోలు .. భద్రత, గోప్యతను కూడా పెడచెవిన పెడుతున్నారు. తొలివిడత ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఈవీఎం భద్రపరిచిన చోటుకి వెళ్లడమే గగనం, కానీ అక్కడికి వెళ్లడమే గాక ఫోటో దిగి బుక్కయ్యాడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DbOcoE
ఓటేయమంటే ఈవీఎంతో ఫోటోలు : లైకుల కన్నా ముందే వచ్చిన పోలీసులు
Related Posts:
తక్షణం రైతులను ఆదుకోకుంటే ఆ పని చేస్తాం .. జగన్ సర్కార్ కు జనసేనాని హెచ్చరిక , గ్రేటర్ ఫలితాలపైన కూడాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ … Read More
NIBలో ఉద్యోగాలు: అసిస్టెంట్, ట్రాన్స్లేటర్ పోస్టులకు అప్లయ్ చేయండినేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయలాజికల్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ మరియు జూనియర్ హిందీ ట్రాన… Read More
జగన్ సర్కారుకు మళ్లీ నిమ్మగడ్డ ఝలక్- అసెంబ్లీ తీర్మానంపై గవర్నర్కు ఫిర్యాదుఏపీలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్ధితులు లేవని, ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అధికారం అసెంబ్లీకే ఉండేలా చట్లంలో మార్పులు చేయాలని కోరుతూ న… Read More
జనవరి నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు... ఎయిమ్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు...జనవరి,2021 నాటికి దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్లు ఎమర్జెన్సీ వాడకానికి అనుమతి పొందే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. సీరమ్ ఇనిస… Read More
అనూహ్యంగా తెర పైకి 'అద్దంకి' పేరు... పీసీసీ పగ్గాలు,నాగార్జున సాగర్ టికెట్..? కాంగ్రెస్లో యువ నాయకత్వంపై కొత్త చర్చ..జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 'కారు' ఢీలా పడ్డ తర్వాత తెలంగాణ భవిష్యత్ రాజకీయంపై రకరకాల విశ్లేషణలు,అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ను ఖతమ… Read More
0 comments:
Post a Comment