ఈస్టర్ పండుగ తో పాటు , వేసవి సెలవులు గడపాలని ఎంతో ఆశతో అమ్మమ్మ ఇంటికి బయలుదేరిన చిన్నారులను మృత్యువు కబళించింది. విధి కాటేసింది. ఎదురుగా వస్తున్న కారు బైక్ పై వెళుతున్న నలుగురి పాలిట మృత్యు శకటం అయింది. వరంగల్ రూరల్ జిల్లా కొమ్మాల వద్ద చోటుచేసుకున్న దారుణ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vgEDjY
వేసవి సెలవులకు వెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదం .. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Related Posts:
చంద్రబాబుగారూ! సామాన్యురాలిగా అడుగుతున్నా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? : వైఎస్ షర్మిళఅమరావతి: రాష్ట్ర విభజన చోటుచేసుకున్న ఈ సమయం అత్యంత కీలకమైన ఎన్నికలని వైఎస్ షర్మిళ అన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టుకుని వెదికినా అభివృద్ధి కనిపించట్ల… Read More
ఎన్నికల ఖర్చుకోసం జెర్సీలను వేలం వేసిన మాజి ఫుట్ బాల్ క్రిడాకారుడుఎన్నికల్లో పోటి చేయాలంటే కోటీశ్వరులు కావాలి, లేదంటే ఏదైనా పార్టీ అండ ఉండాలి, లేదంటే స్వంత అస్తులు అమ్ముకోవాలి ,లేదా తమకు ఇష్టమైన వస్తువులను వేలం వేసి … Read More
నలుగురికి చెప్పాల్సిన పెద్దలు..! డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా బుక్కవుతున్నారు..! ఛీ దీనమ్మా జీవితంహైదరాబాద్ : మద్యం తాగి డ్రైవ్ చేస్తే పరువు పోవడమే కాదు, కొందరి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. బాధితులపై ఆధార పడ్డ వారికి తీరని శోకమే కాదు, జీవితాతం వ… Read More
అద్వానీ మౌనం వీడాలి : ఉమాభారతిఢిల్లీ : బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 91 ఏళ్ల పార్టీ సీనియర్ నేతకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై సర్వత్రా చ… Read More
మోడీపై ఒవైసీ ఘాటు విమర్శలు, టోపీ, విజిల్ ఇస్తానంటూ సటైర్హైదరాబాద్ : పోలింగ్ కు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయవేడి మరింత పెరుగుతోంది. అధికార, విపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇందులో… Read More
0 comments:
Post a Comment