ఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఎవరు అర్హులు? మార్గదర్శకాల ముసాయిదాలో కేంద్రం ఏం చెప్పింది? ఇలాంటి ప్రశ్నలకు ఇచ్చేది మూరెడు.. చెప్పేది బారెడు అనే రీతిలో సమాధానాలు దొరుకుతాయి. ఇచ్చే అరకొర సాయానికి సవాలక్ష ఆంక్షలా అనే వాదనలు లేకపోలేదు. అయితే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MUtsFJ
Thursday, February 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment