బెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ్యులు నిత్యం సమావేశాలకు రాకపోవడంతో సీఎల్ పీ సమావేశం ఇప్పుడు నిర్వహిస్తున్నారు. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెలకు వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 8వ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SvwTrQ
వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బ
Related Posts:
జగన్ మాట నేతలు..అధికారులు భేఖాతర్: కక్ష్యకట్టి ఇలా చేస్తారా: సీఎంకు రోజూ లేఖ రాస్తా..అఖిల..!ముఖ్యమంత్రి జగన్ పైన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మాజీ సీఎం చంద్రబాబు మీద కక్ష్య కట్టి వ్యవహరిస్త… Read More
ధూం మచాలే.. ఎంపీ అభినందన సభలో అసభ్య నృత్యాలు.. అభాసుపాలైన లీడర్లుకోల్కతా : తృణమూల్ కాంగ్రెస్ నేతలు అభాసుపాలయ్యారు. వేడుకల పేరిట అసభ్య నృత్యాలు చేయిస్తూ పరువు తీసుకున్నారు. దాంతో పశ్చిమ బెంగాల్లో అధికార పక్షమైన టీఎ… Read More
ట్రిపుల్ రైడింగ్ అంటూ ట్రాఫిక్ చలానా.. తీరా ఫోటో చూస్తే దిమ్మ తిరిగిందిహైదరాబాద్ : కన్ఫ్యూజ్ చేయడం.. కన్ఫ్యూజ్ కావడం మానవ తప్పిదాల్లో సర్వసాధారణం, చాలా సహజం. మనుషులే తప్పులు చేస్తుంటే ఇక మానవ నిర్మిత సాధనాలు ఇంకెన్ని తప్… Read More
తెలంగాణలో అమ్మాయిలు తగ్గుతున్నారు...! లెక్కలు చూస్తే షాకే...తెలంగాణ రాష్ట్ర్రంలో స్త్ర్రి,పురుష నిష్పత్తి తగ్గుతోంది...మూడు సంవత్సరాల కాలంలో 1.7శాతం మేర తగ్గదల కనిపిస్తుంది..ఓవైపు రాష్ట్ర్ర ప్రభుత్వం వైద్యపరంగా… Read More
దేశంలో టాప్ టెన్ పోలీస్ స్టేషన్లు ఇవే..దేశంలోని నెంబర్ పోలీస్ స్టేషన్గా రాజస్థాన్లోని బికనీర్ జిల్లా పరిధిలోని కలు పోలీస్ స్టేషన్ ఎంపికైంది..కాగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్… Read More
0 comments:
Post a Comment