బెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న రోజు కాంగ్రెస్ శాసన సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యేలు అందరూ హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్ పీ నేత సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారు. శాసన సభ్యులు నిత్యం సమావేశాలకు రాకపోవడంతో సీఎల్ పీ సమావేశం ఇప్పుడు నిర్వహిస్తున్నారు. బీజేపీ దెబ్బకు కాంగ్రెస్ ఎమ్మెలకు వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 8వ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SvwTrQ
వార్నింగ్: బడ్జెట్ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం, హాజరు కాకుంటే వేటు: సిద్దరామయ్య, బీజేపీ దెబ్బ
Related Posts:
చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోందిబెంగళూరు: చంద్రయాన్-2 జాబిల్లికి సమీపంలోకి దూసుకెళుతోంది. మరికొన్ని గంటల్లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ ప్రక్రియ శనివారం తెల్లవారుజ… Read More
సినిఫక్కీలో పోలీస్స్టేషన్పై దాడి చేసిన క్రిమినల్స్..! లాకప్లో ఉన్న నిందితుడితో పరార్...!కరుడు గట్టిన క్రిమినల్స్ను, గ్యాంగ్ లీడర్ లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. పూర్తి బందోబస్తు మధ్య స్టేషన్లో బందిస్తారు. ఇంతలోనే గ్యాంగ్స్టర్కు చెందిన… Read More
ఆనాటి అసెంబ్లీ టైగర్.. విద్యాసాగర్ రావు రీ ఎంట్రీ..! కేసీఆర్కు చెక్ పెట్టడానికేనా?హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయా? గులాబీని ఢీకొట్టి కమలం పువ్వు వికసించబోతుందా? టీఆర్ఎస్ను గట్టిగా ఎదుర్కొని అసెంబ్లీ ఎన్నికల నాటి… Read More
తెలంగాణ డీజీపీకి తప్పని ఫైన్.. ఇంతకు చలానా ఎంతంటే..!సంగారెడ్డి : కొత్త మోటార్ వాహనాల చట్టం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే, మోటార్ వాహనాల చట్టాన్ని ధిక్కరిస్త… Read More
జగన్ పాలన మూడేళ్లే..జమిలి ఎన్నికల ఎపెక్ట్: ఒక్క ఛాన్స్..ఇదే లాస్ట్ ఛాన్స్: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో చర్చ జరిగిన జమిలి ఎన్నికల అంశాన్ని మరో సారి తెర మీదకు తీసుకొచ్చారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారం… Read More
0 comments:
Post a Comment