Saturday, April 27, 2019

నిర్లక్ష్యం ఖరీదు రెండు ప్రాణాలు : డోర్ ఓపెన్ చేసి, ఊపిరి తీశాడు

హైదరాబాద్ : ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం రెండు ప్రాణాలను బలితీసుకుంది. పొరపాటున తీసిన డోర్‌తో ఇద్దరు భార్యభర్తలు కింద పడిపోయారు. ఆ వెంటనే లారీ వారిపై నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాలపై ఆశలు లేకుండా పోయాయి. అక్కడికక్కడే భర్త చనిపోగా .. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ భార్య ఊపిరి వదలింది. హైదరాబాద్ శివారులో జరిగిన ఈ ఘటన విషాదం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vqbvqM

Related Posts:

0 comments:

Post a Comment