ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఎవరి లెక్కలు వారు వేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక గెలుపుపై వైసీపీలో ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా ప్రజలు మరోసారి తమకు పట్టం కడుతున్నారని జోస్యం చెబుతోంది. ఇదిలా ఉంటే వైసీపీ అప్పుడే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Pu1h1T
Sunday, April 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment