ఎపిలో ఓటరు చైతన్యం వెల్లి విరుస్తోంది. పోలింగ్ బూత్ లకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఇదే సమయంలో అనేక చోట్ల ఇవియం లు సాంకేతిక సమస్యలతో సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఇక, పోలింగ్ ప్రారంభం అయిన తొలి రెండు గంటల్లో అనేక చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సీయం రమేష్..వైసిపి కార్యకర్తల వాగ్వాదం..కడప జిల్లా ప్రొద్దటూరు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G5HuBk
చేయి చేసుకున్న సీయం రమేష్: మంగళగిరిలో ఆర్కే ధర్నా : ఓటర్ల సహనానికి ఇవియంల పరీక్ష..!
Related Posts:
పొన్నం సంచలనం : పార్టీ మారనని బాండ్, బీజేపీతో కలువనని రాసివ్వాలని కేసీఆర్కు సవాల్హైదరాబాద్ : కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. తాను పా… Read More
నేతల కులమతాల ప్రసంగాలు..! ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులుఢిల్లీ : సున్నితమైన కులమతాల అంశాన్ని అడ్డుపెట్టుకుని.. అడ్డదిడ్డంగా ప్రసంగాలు చేసే లీడర్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచార… Read More
బీజేపీ మేనిఫెస్టో ఒక భ్రాంతి : గతంలో ఇచ్చిన హామీలే విస్మరించారని మాయావతి ఫైర్లక్నో : బీజేపీ మేనిఫెస్టోపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోని అమలుచేయని బీజేపీ మరోటి విడుదల చేసి ప్రజలను… Read More
పవన్ సినిమాల్లోనే హీరో..నేను ప్రపంచానికే హీరోను .. 7 యుద్ధాలు ఆపాను .. పాల్ కామెడీప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో తన మాటలతో సంచలనం సృష్టిస్తున్నారు . ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేస్తున్న కేఏ పాల్ దృష్… Read More
మరోసారి ప్రకాష్ రాజ్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుబెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ప్… Read More
0 comments:
Post a Comment